PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలంటీర్లకు సేవ మిత్ర సేవరత్న సేవ వజ్ర అవార్డుల ప్రధానం..

1 min read

పల్లెవెలుగు వెబ్ కల్లూరు:  జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర వున్నా సునయన ఆడిటరియం లో శుక్రవారం నాడు వరుసగా మూడో ఏడాది, వాలంటీర్లకు వందనం.. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం చేశారు..రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి ₹239.69 కోట్ల నగదు ప్రోత్సాహకాలు. నేడు విజయవాడలో లాంఛనంగా  సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో పాణ్యం శాసనసభ్యులు, నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి , నగర మేయర్ బి వై రామయ్య,కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ బాబు, కర్నూలు పార్లమెంట్ సభ్యులు Dr. సంజీవ కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన, డిప్యూటీ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ,కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పాపి రెడ్డి,కార్పొరేటర్ మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా మహిళా విభాగం జోనల్ ఇంచార్జి శ్వేతా రెడ్డి  పాల్గొన్నారు.

About Author