PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుర్గ భోగేశ్వరుడు ని దర్శించుకున్న శాంతిరం హాస్పిటల్.. ఎండి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం నాడు శాంతిరాం హాస్పిటల్స్ ఎండి మిద్దె రఘురాం దుర్గా భోగేశ్వరుని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఐసాని సునీల్ కుమార్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అనంతరం స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఆర్జీమ్ గ్రూప్ తరపున దాదాపు 25 లక్షల రూపాయలు ఆలయ అభివృద్ధికి విరాళంగా ఇచ్చినట్టు స్వామివారి సన్నిధానంలో పెళ్లి మండపం వచ్చిన వారికి ప్రత్యేక రూముల సదుపాయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్యామ్ సుందర్ శర్మ ఆలయ సిబ్బంది రమణ తదితరులు పాల్గొన్నారు.

About Author