PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయస్థాయిలో రాణించాలి… టీజీ భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  విజయనగరంలో 15 16 రాష్ట్ర స్థాయి టైక్వాండోపోటీల్లో పాల్గొంటున్న ఎస్ శివ శంకర్ ను under 17. విభాగంలో విజయనగరం వెయిట్ కేటగిరి 63. కేజీస్.Cadet పాల్గొనడం జరుగుతుంది. ప్రత్యేకతగా అభినందించారు టీజీ భరత్ మాట్లాడుతూ  జాతీయస్థాలు రాణించాలని కర్నూలుకి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు ఈ కార్యక్రమములో సీనియర్ శిక్షకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టైక్వాండో రోజు సాధనం చేయడం వలన జిల్లా రాష్ట్ర ఎంపిక కావడం చాలా సంతోషకర విషయం టైక్వాండో క్రీడ చిన్నోడాని నుండి సాధన చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఎస్. యాదవేంద్రుడు మాస్టర్లు ఏ రోహిత్ NS.మల్లేష్.

About Author