PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రస్థాయి అత్య పాఠ్య  క్రీడల్లో రాణించాలి

1 min read

– ఒలింపిక్ సంఘం అధ్యక్షులు.. బి .రామాంజనేయులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈనెల 19 20 తేదీల్లో కర్నూల్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి అత్య పాత్య క్రీడల్లో జిల్లా క్రీడాకారులు పథకాలు సాధించాలని జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు  రామాంజనేయులు ఆకాంక్షించారు.శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అత్య పాత్య క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.అతి పురాతనమైన క్రీడాల్లో ఆత్య పాఠ్య క్రీడా ఒకటి ని ఆయన గుర్తు చేశారు. ఈ క్రీడను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు.దర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆధ్యాత్యా సీఈఓ నాగరికతమయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్, గౌరవ అతిధి టి గంగాధర్, తదితర ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author