NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కురువ సంఘం ఆధ్వర్యం లో… శ్రీ సీతారాముల వారి శోభాయాత్ర  

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అభిజిత్ లగ్నంలో అయోధ్యలో బాల రామయ్య విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా  సోమవారం నాడు కర్నూలు నగరం లో  జిల్లా కురువ సంఘము ఆధ్వర్యం లో శ్రీ సీతారాముల వారి శోభాయాత్ర  బీరప్ప డోళ్లు ఏర్పాటుచేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు ,జిల్లా గౌరవ సభ్యులు టి .పాలసుంకన్న ,ప్రధానకార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,సహాయ కార్యదర్శి బి .సి .తిరుపాలు , ఎల్లా నాగయ్య , చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు .

About Author