PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కౌతాళం:  కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన.. శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం  కొరకు గిద్దలూరు ( ప్రకాశం)  వాస్తవ్యులు  కనుమర్లపూడి సుబ్రహ్మణ్యం లక్ష్మీదేవి & కుటుంబ సభ్యులు వారు Rs.110001/-  విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు  శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ మరియు  శ్రీ స్వామి వారి ఫోటోను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ అసిస్టెంట్ రామలింగారెడ్డి, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

About Author