PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘శ్రీ రామాపురం’లో… వైభవంగా శుక్ల ఏకాదశి

1 min read

గరుడ వాహనంపై విహరించిన మహాలక్ష్మి మోక్షణరాయణుడు

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు:కమలాపురం  మండలం రామాపురం క్షేత్రంలో వెలసిన శ్రీ మహా లక్ష్మీ సమేత మోక్షనారాయణ స్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి  ఆలయంలో వైభవంగా శుక్లా ఏకాదశి వేడుక వైభవంగా నిర్వహించారు. ఆలయంలో  ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఏకాదశిని పురస్కరించుకుని స్వామి వారికి  ప్రత్యేకంగా అభిషేకం, కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం శ్రీ మహాలక్ష్మీ సమేత మోక్షణారాయన స్వామి వార్లు గరుడ వాహనం పై విహరించారు. ఆలయ నిర్వాహకులు కాశిభట్ల సాయినాథ్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.

About Author