PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎంని మర్యాదపూర్వకంగా కలిసిన శ్వేతా రెడ్డి దంపతులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్య మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారిని శుక్రవారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం 41 వార్డ్ కార్పొరేటర్ ఉమ్మడి కర్నూలు జిల్లా మహిళా విభాగం జోనల్ ఇంచార్జి శ్రీమతి గాజుల శ్వేతా రెడ్డి మరియు కనినాథ్ రెడ్డి మర్యాదపూర్వంగా కలిశారు.ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లా మహిళా విభాగం జోనల్ ఇంచార్జి గా శ్వేతా రెడ్డి ని నియమించడం జరిగింది CM జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు.

About Author