PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహానికి హాజరైన సిద్ధార్థ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో బుధవారం ఉదయం గ్రామానికి చెందిన మండ్ల శంకర్,శేషమ్మ కుమారుడు మండల మంజునాథ్,పిక్కిలి కీర్తన(49 బన్నూరు గ్రామానికి చెందిన పిక్కిలి.రామచంద్రుడు,మంగమ్మ కుమార్తె)ల వివాహం ఘనంగా జరిగింది.ఈ వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాప్ చైర్మన్ మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరయ్యారు.నూతన వధూవరులను సిద్ధార్థ రెడ్డి ఆశీర్వదించారు.ఈయన వెంట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి,వైసీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు ఎస్.జగన్ మోహన్ రెడ్డి,మిడుతూరు ఎస్సై జి.మారుతి శంకర్,సుంకేసుల రాముడు నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రి రామచంద్రుడు,ఉపసర్పంచ్ మర్రి రామకృష్ణ,మర్రి రామేశ్వరుడు,మర్రి మహేష్,సుబ్బయ్య,నాగార్జున,49 బన్నూరు పిక్కిలి బలరాముడు,మాజీ సర్పంచ్ వెంకటరమణ,పి సాంబశివుడు,హరీష్,సుదర్శన్ రెడ్డి,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author