ఎల్ఎల్సీ తుంగభద్ర లో ఇద్దరు పిల్లల్ని కాపాడిన సిద్ధిక్ సాబ్
1 min read
హొళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలంలో. మధ్యాహ్నం రెండున్నర గంటలకు.ఎల్ఎల్సీ తుంగభద్ర కాలువలో. కర్ణాటక సిరుగుప్ప.కు చెందిన ఇద్దరు పిల్లలు. ను. కాపాడిన. హోలగుంద. మండలానికి చెందిన సిద్ధిక్ సాబ్ అనే వ్యక్తి. ఇద్దరు పిల్లలను. కాపాడడం జరిగింది. హొళగుంద ప్రజలు అభినందించారు.