PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆకాశాన్నంటుతున్న మిర్చి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మిర్చి ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. హోల్‌సేల్‌గానే కూరల్లో వాడే సన్న రకం కిలో రూ.80, బజ్జీలకు వాడే లావు కాయలు రూ.100 పలుకుతున్నాయి. రిటైల్‌గా పావు కిలో సన్నమిర్చి రూ.25 చెప్తున్నారు. రైతుబజార్లలో రూ.60-70 చొప్పున అమ్ముతున్నారు. తెగుళ్లతో మిర్చి పంట దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్‌ వచ్చింది. మూడు నెలల కిందట కిలో రూ.40కి మించని పచ్చిమిర్చి ధర ఇప్పుడు రెట్టింపు అయింది. డిమాండ్ కు త‌గ్గ స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డంతో మిర్చి ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి.

                          

About Author