PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేయర్ ను కలిసిన సోషల్ మీడియా కో కన్వీనర్​

1 min read

పల్లెవెలుగు, వెబ్​ నందికొట్కూరు: కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బివై. రామయ్య నందికొట్కూరు వైస్సార్సీపీ సోషల్ మీడియా కో-కన్వీనర్ పసుల శ్రీనివాసులు నాయుడు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలలోకి వెళ్ళడానికి సోషల్ మీడియా కార్యకర్తల కృషిని మేయర్ అభినందించారని తెలిపారు.

About Author