PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేల ఆరోగ్యం పై మట్టి నమూనా పరీక్షలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  వ్యవసాయ శాఖ మరియు  క్రిభ్కో ఆధ్వర్యంలో సోమవారం నాడు  మట్టి* *నమూనాల  సేకరణ మండల పరిధిలోని పెసరవాయి గ్రామంలో క్రిభ్కో ప్రతినిధి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సంయుక్తంగా రైతు సోదరులకు మట్టి నమూనాల సేకరణ, పోషక విలువలు వాటి యొక్క ప్రాముఖ్యతను రైతులకు తెలియజేశారు  . రైతులకు 50 శాంపిల్స్ వరకు ఉచితంగా నమూనాలు సేకరించి ఇవ్వాలని , నేల ఆరోగ్యం పై 15 రోజులలో ఫలితాలు  ఇచ్చి రైతులకు  ఏ ఏ ఎరువులు వాడాలో వివరించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.

About Author