PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సౌర‌వ్ గంగూలీ కీల‌క ప్ర‌క‌ట‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ట్విట్టర్ వేదికగా టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. ఎక్కువ మంది ప్రజలకు సాయపడాలనే ఉద్దేశంతో తానొక నిర్ణయానికి వచ్చినట్లు దాదా ట్వీట్ చేశాడు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్నానని, ఇప్పుడు కూడా మీ అందరి మద్ధతు ఉంటుందని ఆకాంక్షిస్తున్నానని పోస్ట్ పెట్టాడు. ఇప్పటి వరకు క్రికెట్‌కు సేవ చేశానని, ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని గంగూలీ చేసిన ట్వీట్‌తో రాజకీయాల్లోకి రావాలని దాదా నిర్ణయించుకున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది. త్వరలో సౌరవ్‌ గంగూలీ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం.

                             

About Author