PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు పై సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శనివారం కర్నూలు జిల్లా ప్రజా రవాణా అధికారి  టి.శ్రీనివాసులుగ, వారి కార్యాలయము, కర్నూలు లో ఉమ్మడి కర్నూలు రీజియన్ కు సంబంధించిన అన్ని డిపోల గ్యారేజీ ఇంచ్చార్జిలతో మీటింగ్ నిర్వహించడం జరిగినది. ఇందులో గ్యారేజీ ఇంచ్చార్జిలతో శ్రీ టి.శ్రీనివాసులు  మాట్లాడుతూ, నంద్యాల రీజియన్ లో  గల శ్రీశైలం క్షేత్రంలో నిర్వహించే శివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు సంబంధించి, ప్రయాణీకుల సౌకర్యార్థం శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడపడం గురించి చర్చించడం జరిగినది.  కావున ఈ సమాచారాన్ని మీ పత్రికలో ప్రచురించవలసిందిగా కోరడమైనది.

About Author