PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్​ శ్రీరామప్రసాద్​కు శుభాకాంక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్​:కర్నూలు శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్‌గా విధుల్లో చేరిన  శ్రీరామప్రసాద్‌కు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహియుద్దీన్ శుభాకాంక్షలు తెలియజేశారు.మంగళవారం శ్రీరామప్రసాద్​ను కలిసిన అనంతరం రిటైర్డు జేసీ సయ్యద్​ ఖాజా మొహియుద్దీన్​ విలేకరులతో మాట్లాడారు.తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకున్న శ్రీరామప్రసాద్​… విధుల్లో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజా సేవ మరియు అతని వ్యక్తిగత జీవితంలో అంతా మంచి జరగాలని  ఆ దేవున్ని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా రిటైర్డు జేసీ సయ్యద్​ఖాజామొహియుద్దీన్​  తెలిపారు.

About Author