PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దత్తాత్రేయ స్వామి వారికి విశేషపూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  లోకకల్యాణం కోసం దేవస్థానం ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించారు. ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను ఆలయ అర్చకులు నిర్వహించారు. దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులుపాల్గొన్నారు.

About Author