PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి..ఈ ఈ. హరిగోపాల్ 

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  జగనన్న కాలనీలో  గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని లబ్ధిదారులను అవగాహన కల్పించాలని శనివారం నాడు గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో (గడివేముల) ఎంపీడీవో కార్యాలయంలో  హరి గోపాల్ నంద్యాల హౌసింగ్ ఈ ఈ సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు పెండింగ్ లేకుండా 20 రోజుల్లోపు టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశాలు జారి చేశారు అనంతరం జగనన్న కాలనీలో జరుగుతున్న గృహ నిర్మాణాలను పరిశీలించారు  హౌసింగ్ డి ఈ సుబ్బారెడ్డి ఇన్చార్జి ఏఈ సుంకిరెడ్డి. ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా పాల్గొన్నారు.

About Author