PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

1 min read

పల్లెవెలుగు వెబ్​: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శించుకున్న ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జస్టిస్ రవినాథ్ తివారి స్వామి అమ్మవార్లను ప్రత్యేక పూజలు చేశారు. రాజ గోపురం వద్ద ఆలయ ఈవో లవన్న స్వాగతం పలికారు. పూజానంతరం వేదపండితుల వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలు జ్ఞాపికలను అందజేశారు.

About Author