NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నంద్యాల ఆర్డీవో గా శ్రీనివాసులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  నంద్యాల ఆర్డీవో గా మరల శ్రీనివాసులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల నంద్యాల నుండి చిత్తూరు డిఆర్ఓగా బదిలీ అయ్యారు. అయితే మరల నంద్యాలకు ఆర్డీవో గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 24 మంది అధికారులను మార్పులు చేర్పులు చేస్తూ బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది .

About Author