PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​: ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల తండ్రి  క‌న్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న వైట్ల కృష్ణారావు ఆదివారం తెల్ల‌వారుఝామున క‌న్నుమూశారు.  గత కొన్ని రోజులుగా వయోరిత్యా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. శ్రీను వైట్ల తండ్రి మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. శ్రీనువైట్లకు ఫోన్‌ చేసి ప‌రామ‌ర్శించారు.

About Author