PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం..గోశాలకు రూ. లక్ష విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం : శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల గోశాలకు జీడిమెట్ల కు చెందిన సాంబశివరావు భక్తుడు గో సంరక్షణకు రూ. 1,00,116 నగదును విరాళం ఇచ్చాడు. ఆదివారం ఉదయం ఆలయ అధికారులకు అందజేశారు. దాతలు ముందుకొచ్చి ఇచ్చిన విరాళాలను గోశాల అభివృద్ధికి వెచ్చిస్తామని ఈ సందర్భంగా ఆలయ అధికారులు పేర్కొన్నారు.

About Author