PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం.. మూడో రోజు శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: శ్రీశైలంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మూడవరోజుకు చేరుకున్నాయి. ఈరోజు చంద్రఘంట అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రావణవాహనంపై ఆశీనులై స్వామి అమ్మవారు ప్రత్యేక పూజలందుకోనున్నారు. సాయంత్రం క్షేత్ర పురవీధుల్లో ఆదిదంపతుల గ్రామోత్సవం కన్నులపండువగా జరుగనుంది.

                                          

About Author