PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పరుగు పందెంలో శ్రీశంకరాస్  విద్యార్థి ప్రతిభ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  డిసెంబర్ 14వ తారీఖున రాయలసీమ విశ్వవిద్యాలయం నందు జరిగిన అథ్లెటిక్స్ నందు శంకరాస్ విద్యార్థి సాయి కృష్ణ సింగ్ 5 KM, మరియు1500మీటర్స్ నందు తృతీయ బహుమతి సాధించిన విద్యార్థికి కళాశాల డైరెక్టర్ డాక్టర్ బి హరి కిషన్ ,ప్రిన్సిపల్ శ్రీనివాసులు  అభినందించడం జరిగింది,ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ సుమలత,ఫిజికల్ డైరెక్టర్ మద్దయ్య పాల్గొని విద్యార్థిని అభినందించడం జరిగింది.

About Author