PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్పత్రిలో స్టార్ క్రికెటర్…?

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్ ఆస్పత్రిలో చేరారు. ఐపీఎల్ మ్యాచ్ కోచ్ గా ఉన్న ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. చాతీనొప్పి రావ‌డంతో స్థానిక అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం యాంజియో ప్లాస్టీ ముర‌ళీధ‌ర‌న్ కు నిర్వహించారు. శ‌నివారం రోజు ఆయ‌న బ‌ర్త్ డే చేసుకున్నారు. 49 ఏళ్లు పూర్తీ చేసుకుని 50వ సంవ‌త్సరంలోకి అడుగుపెట్టారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాక ఆయ‌న మ‌ళ్లీ జ‌ట్టులో కోచ్ గా చేరుతారు. ప్రస్తుతం ఆయ‌న హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవ‌హ‌రిస్తున్నారు.

About Author