PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆటల పోటీలు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఎస్జీఎఫ్ గేమ్స్ బాలుర అండర్ 14,17 పోటీలను ఎంఈఓ విమల వసుంధర దేవి  ఆధ్వర్యంలో ప్రారంభించారు బాలుర అండర్ 14 ఆటలో పోటీలు . మిగిలిన ఆటలు పోటీలు బుధవారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఆటల పోటీలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారిని పాణ్యం నియోజకవర్గస్థాయిలో  పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు నియోజకవర్గస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయిలోనే పాల్గొనే అవకాశం ఉంటుందని ఎంఈఓ  తెలిపారు ఈ కార్యక్రమములో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్టరీ ఇమ్మానియేల్  మరియు ఆయా పాఠశాలలోని పిడి ఉపాధ్యాయుడు మరియు మండలంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యార్థులు మొత్తం 150 మంది విద్యార్థులు మొత్తం 6 గ్రాముల నుంచి 9 పాఠశాలలు  పాల్గొన్నాయి.

About Author