PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రస్థాయి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని బిలకల గూడూరు గ్రామపంచాయతీ మజారా గ్రామమైన ఆళ్లగడ్డలో సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రస్థాయి ఎద్దుల ప్రదర్శన పోటీలను శనివారం నాడు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఎద్దుల బల ప్రదర్శన పోటీలకు దాదాపు 20 జతల ఎద్దుల బండలాగుట ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఎద్దుల బలప్రదర్శన బండలాగుడు పోటీలలో గెలుపొందిన ఎద్దుల యజమానులకు డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మొదటి బహుమతి 30.000 వేల రూపాయలు ఆర్కే రెడ్డి వంగూరు అనూష రెడ్డి.రెండవ బహుమతి 20.000 వేల రూపాయలు టి పల్లవి. మూడవ బహుమతి 10.000 వేల రూపాయలు జి నరసింహారెడ్డి.నాలుగవ బహుమతి5000 వేల రూపాయలు అబ్దుల్ కలాం ఐదవ బహుమతి3000 వేల రూపాయలు రమణారెడ్డి.ఆరవ బహుమతి2000 వేల రూపాయలు తలారి వెంకటేశ్వర్లుఏడవ బహుమతి2000 వేల రూపాయలు నాగేశ్వరరావు 8వ బహుమతి 2000 వేల రూపాయలు ఆర్లగడ్డ గ్రామానికి చెందిన పెద్దలు వైసిపి నాయకులు రమణారెడ్డి. సర్వేశ్వర్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి. సింగల్ విండో అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి. గడివేముల ఉప సర్పంచ్ బాల చిన్ని. ఎంపీటీసీ రామస్వామి. పెసరవాయి శ్రీకాంత్ రెడ్డి. బొల్లవరం భూపాల్ రెడ్డి. గడిగిరెవుల సునీల్ కుమార్ రెడ్డి.. వైసిపి నాయకులు గ్రామ ప్రజలు. పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

About Author