NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

27 నుండి పిఠాపురంలో రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు

1 min read

పల్లెవెలుగు వెబ్ పిఠాపురం:  ఈనెల 27 ,28 తేదీల్లోతూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 8వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల పురుషుల రగ్బీ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.ఉమ్మడి 13 జిల్లాల నుంచి 20 జిల్లాలు కవర్ చేసే విధంగా సీనియర్ కేటగిరిలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మహారాష్ట్ర పూణేలో జరిగే జాతీయస్థాయి సీనియర్ రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన వివరించారు.

About Author