PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారీ న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: అంతర్జాతీయ సంకేతాలు భారత ఈక్విటీ మార్కెట్లలో అలజడిని సృష్టించాయి. వరుసగా నాలుగో రోజు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడవుతోంది. నిఫ్టీ ఏకంగా 312 పాయింట్లు నష్టపోయి 17,015 స్థాయిలో, సెన్సెక్స్ 970 పాయింట్లు తగ్గి 57,129 వద్ద చలిస్తున్నాయి. ఈ రోజు ఈక్విటీల పతనం వల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.7 లక్షల కోట్ల మేర క్షీణించింది. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ అయితే ఏకంగా 4 శాతం పడిపోయింది.

                                              

About Author