PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: స్టాక్ మార్కెట్లలో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఏడో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ఆర్థికమాంద్యం భయాలు ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 188 పాయింట్లు నష్టపోయి 56,409కి పడిపోయింది. నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 16,818 వద్ద స్థిరపడింది.

                                          

About Author