NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొన‌సాగుతున్నాయి. భారీ గ్యాప్ అప్ తో ఉద‌యం ట్రేడింగ్ మొద‌లుపెట్టాయి. ఉద‌యం 10గంట‌ల స‌మ‌యంలో సెన్సెక్స్ 0.96 శాతం పెరిగి 52,706 స్థాయి వ‌ద్ద ట్రేడ్ అవుతుండ‌గా.. నిఫ్టీ 0.93 శాతంతో 15,778 స్థాయి వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 1.34 శాతం లాభంతో 34,882 స్థాయి వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. ఈరోజు మొత్తం 44 కంపెనీలు త్రైమాసిక ఫ‌లితాలు ప్రక‌టించ‌నున్నాయి.
త్రైమాసిక ఫ‌లితాలు ప్రక‌టించనున్న కంపెనీలు :

  • హిందూస్థాన్ యూనిలివ‌ర్ లిమిటెడ్
  • బ‌జాజ్ ఆటో
  • అల్ట్రాటెక్ సిమెంట్
  • బ‌యోకాన్
    -హిందూస్థాన్ జింక్
  • ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్
  • ఇండియా మార్ట్ ఇంట‌ర్మెష్

About Author