PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప‌య‌నిస్తున్నాయి. నిఫ్టీ ఆల్ టైం గ‌రిష్ఠాల వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. అంత‌ర్జాతీయంగా ఉన్న సానుకూల పవ‌నాల‌తో భార‌త సూచీలు కూడ సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో నిఫ్టీ- 68 పాయింట్ల లాభంతో 15644 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ- 113 పాయింట్ల లాభంతో 35480 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో కొంత మేర‌కు బుల్లిష్ సెంటిమెంట్ క‌నిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీలో 35500 కీల‌క స్థాయిగా వ్యవ‌హ‌రిస్తోంది. ఇది బ్రేక్ అవుట్ ఇస్తే.. 35000 స్థాయి ప్రధాన స‌పోర్ట్ గా ఉంటుంది.

About Author