PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్ర

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ఓణణజాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్రను ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు రథయాత్రను చేపట్టడం జరిగినది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్ పిలుపుమేరకు శుక్రవారం ప్యాపిలి మండలం నుంచి బీసీలు పెద్ద ఎత్తున కర్నూలుకు తరలి వెళ్లారు. ప్రస్తుతం రథయాత్రలో ఈరోజు కర్నూలులో ఉదయం 9 గంటల నుండి అంబేద్కర్ భవన్ దగ్గర నుండి బీసీ భవన్ వరకు రథయాత్ర ఉంది.కావున పార్టీలకు అతీతంగా బీసీలు,యువత  ఈ కార్యక్రమానికి జిల్లా టిడిపి బీసీ సెల్ అధికార ప్రతినిధి  రామ్మోహన్ యాదవ్,ఎస్ నాగేశ్వరరావు యాదవ్ టిడిపి సీనియర్ నాయకులు  తెలుగు యువత మండల అధ్యక్షుడు కోదండ రామయ్య యాదవ్,వెంకట రంగయ్య యాదవ్ ,వెంకటం పల్లి పాపయ్య యాదవ్, మహేష్ యాదవ్ ,జక్కసానుగుంట్ల మహేంద్ర, మద్దిలేటి, కౌలుట్లయ్య, రాముడు, కంబగిరి రాముడు, నరేష్, రాంపురం రమేష్, శ్రీనివాసులు, వెంకటా పల్లి ప్రకాష్,  కృష్ణమూర్తి ,వెంకట్ రాముడు,  రాముడు, నల్లవెగలపల్లి సుధాకర్ ,వెంకటస్వామి, రాచ వాళ్ళ రంగప్ప, సోమేశ్వరయ్య, పిఆర్ పల్లి అల్లిబిరా,  రాంపురం మనోహర్, రంగారెడ్డి మండల బీసీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

About Author