NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ టి యు వజ్రోత్సవ వేడుకలు….

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎస్ టి యు ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వేడుకలు మన కర్నూలు జిల్లాలో నిర్వహిస్తారు. వజ్రోత్సవ వేడుకలకు సంబంధించిన కరపత్రాలు ఈ రోజు సాయంత్రం  ఎమ్మార్సీ దగ్గర ఎస్ టి యు నాయకులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విడుదల చేశారు. కార్యక్రమంలో ఎస్ టి యు నాయకులు ఎస్. పోతరాజు, దొడ్డ బసప్ప, చిన్న లాలు స్వామి, గోపాల్, శరణప్ప, మూస, ఈరన్న, రామకృష్ణ, మదన్ గోపాల్, ధనుంజయ, గాదిలింగప్ప, వెంకటేష్,ఖలందర్, దీప్తి, మంజుల, రాజేశ్వరి, నాగవేణి, మొదలైన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వజ్రోత్సవ వేడుకలకు ఎస్ టి యు కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.

About Author