PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్మికులకి రైతులకి మొండి చేయి..

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం ఏఐటీయూసీ కార్యాలయంలో ఏ ఐ టి యు సి నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి .శివ బాలకృష్ణ మాట్లాడుతూ నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పేద బడుగు బలహీన వర్గాలకు రైతులకు కార్మికులకి ఏ మాత్రం కూడా ఉపయోగం లేదని సామాన్యు పైన భారం మోపి విధంగా ఉంది తప్ప బడా పారిశ్రామిక పారిశ్రామవేతులకి బడ్జెట్ దోషిపెట్టే విధంగా ఉంది తప్ప ఉపయోగం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు రావలసినటువంటి విభజన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా బడ్జెట్లో కేటాయించలేదని ఈ బడ్జెట్ అంశాల్ని ప్రజల వద్ద తీసుకెళ్తామని కేంద్ర ప్రభుత్వం మోసపూరిత విధానాన్ని ఇప్పటికైనా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు .కార్మికులకి రైతులకి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని అన్నారు.

About Author