PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు విద్యార్థిని ఎంపిక

1 min read

– డి పౌల్ స్కూల్ ఫాదర్ ఆనంద్
– క్రీడలతోనే –క్రమశిక్షణ పీఈటి నాగేంద్ర
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణం స్థానిక కరివేన డిపౌలు స్కూల్ విద్యార్థి మమత ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు మమత ఎంపికైనట్లు డిపౌలు స్కూల్ ఫాదర్ ఆనంద్ తెలియజేశారు, ఈ విద్యార్థి మమత ను ఫాదర్ ఆనంద్ అభినందించి.ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతూ జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపీ కావడం హర్ష వ్యక్తం చేశారు ఈనెల 28 నుంచి 30 వరకు కాకినాడలో జరగబోయే రాష్ట్ర బేస్ బాల్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటుందని వెల్లడించారు. అనంతరం ఈ బేస్ బాల్ క్రీడకు సాధన చేస్తున్నటువంటి పీ ఈ టీ నాగేంద్ర గారు అభినందించారు.

About Author