NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బడి బయట విద్యార్థులు… హాజరుకాని ఉపాధ్యాయురాలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతూ ఇద్దరు ఎంఈఓ లు ఉన్న ఉపాధ్యాయురాలు రాక విద్యార్థులు ఇబ్బంది పడిన సంఘటన బుధవారం నాడు బిల్కల గూడూరు గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో చోటుచేసుకుంది  50 మంది విద్యార్థులకు ఒకే ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారని తెలిసి కూడా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు వ్యక్తిగత కారణాల మీద సెలవు పెట్టిన ఉపాధ్యాయురాలు బదులు మరొక ఉపాధ్యాయురాలిని ఏర్పాటు చేయాల్సిన విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో 10:30 అయిన పాఠశాల తెరిచే వారు లేక ఆరు బయటనే విద్యార్థులు వేచి చూడడం విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఇంటికి తీసుకువెళ్లిపోయారు విషయం తెలుసుకున్న ఎంఈఓ 2 విమల వసుంధర దేవి పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు త్వరలోనే అదనపు టీచర్ ను పాఠశాలకు నియమిస్తామని చెప్పడం కొసమెరుపు ఇప్పటికైన స్పందించి మళ్లీ ఈ సమస్య రాకుండా చూడాలని మైనారిటీ ప్రజలు కోరుతున్నారు. 

About Author