PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోప్ స్కిప్పింగ్  లో రాష్ట్ర స్థాయికి విద్యార్థులు ఎంపిక

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:  రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ అధ్వర్యంలో  జూలై 19 న నంద్యాల లో జరిగిన  రోప్ స్కిప్పింగ్  U-17 విభాగంలో శ్రీ సుధ హై స్కూల్ విద్యార్థులు టి.శరత్ ,జి.మహేష్,యం. సుమంత్ కుమార్, టి.హర్ష వర్ధన్ రెడ్డి,యం.మని సాగర్,పి.వర్ధన్, టి.తిరుమలేష్, U-14 విభాగంలో యు.మహేష్  రాష్ట్ర స్థాయి కి ఎంపిక కావడం జరిగింది..  ఈ నెల 29 నుంచి జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో  పాల్గొంటారు. శ్రీ సుధ హై స్కూల్ కరస్పాండెంట్ వేణు గోపాల్ , విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుల నీ అభినందించారు.శ్రీ సుధ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్స్ శ్రీ సుదర్శన్ , శ్రీ సుధాకర్ గుప్త ,శ్రీ సూర్య నారాయణ, క్రీడాకారులను, వ్యాయామ ఉపాధ్యాయుల ను నాగరాజు,హరి,మనోహర్, జాన్ లను అభినందిచడం జరిగింది.. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపల్ సుజయ్ కుమరు ,వైస్ ప్రిన్సిపల్ ఎ.ఇ. చంద్ర శేఖర్  గౌడ్  ఉపాద్యాయులు ఆంజనేయులు పాల్గొన్నారు.

About Author