NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ  చేసిన సబ్ కలెక్టర్

1 min read

హొళగుంద , న్యూస్​ నేడు:    హోళగుంద మండలం  లింగదహళ్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం పి.జి.ఆర్.ఎస్ లో వచ్చిన అర్జీలను  క్షేత్రస్థాయిలో  పరిశీలించిన  ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ . ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిజాముద్దీన్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *