NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పౌర సరఫరాల గౌడం పాయింట్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని:  ఆదోని పౌర సరఫరాల గౌడం పాయింటను గురువారం   ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్… గౌడంలో ఉన్న రేషన్ నిల్వ, మరియు రికార్డ్స్, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బియ్యం కార్డ్  లబ్ధిదారులకు పంపిణీ చేసే పక్రియలో ఏటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాసిల్దార్ వెంకట లక్ష్మీ, పౌర సరఫరాల ఉప తాసిల్దార్ గురు వలి బాషా,  రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author