PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏసీబీ వ‌ల‌లో స‌బ్ రిజిస్ట్రార్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : హైద‌రాబాద్ లోని రాజేంద్ర న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. జీపీఏ ర‌ద్దు కోసం స‌బ్ రిజిస్ట్రార్ అర్షద్ అలీ ఓ వ్యక్తి నుంచి 5.5 ల‌క్షల లంచం డిమాండ్ చేశారు. డాక్యుమెంట్ రైట‌ర్ నుంచి డ‌బ్బులు తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు ప‌ట్టుబ‌డ్డారు. ప్రస్తుతం సోదాలు కొన‌సాగుతున్నాయి.

About Author