PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీడీఓ గా సుబ్రహ్మణ్యం శర్మ

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు మండల ఎంపీడీవోగా డి. సుబ్రహ్మణ్యం శర్మ సోమవారం బాధ్యతలు చేపట్టారు, ఈయన నంద్యాల నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం లో ఈ ఓపిఆర్డిగా పనిచేస్తూ పదోన్నతి పై చెన్నూరు ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టడం జరిగింది, గతంలో ఇక్కడ ఎంపీడీవో గా పనిచేసిన జాన్ వెస్లీ అనారోగ్యం కారణంగా సెలవుపై వెళ్లడం జరిగింది, అయితే ఆయన స్థానంలో ఈ ఓ పి ఆర్ డి గా పని చేస్తున్న గంగనపల్లి సురేష్ బాబు ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో డి సుబ్రహ్మణ్యం శర్మ బాధ్యతలు చేపట్టడం జరిగింది, ఈ సందర్భంగా ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

About Author