PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆఫ్ఘాన్​లో ఆత్మాహుతి దాడి! 14మంది మృతి

1 min read

పల్లెవెలుగువెబ్​, కాబూల్​: ఆఫ్ఘాన్​ రాజధాని కాబూల్​లో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. తాలిబన్​ స్పోక్​పర్సన్​ జబివుల్లా తల్లి సంతాప సభ జరుగుతోన్నక్రమంలో మసీదులో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ దాడిలో 14మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయడ్డారు. తాలిబన్​ స్పోక్​ పర్సన్​ జబివుల్లా లక్ష్యంగా బాంబ్​ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

About Author