PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ‌దిలీ చేశార‌ని ఆత్మ‌హ‌త్య !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నిజామాబాద్ జిల్లా భీంగ‌ల్ మండ‌లంలో దారుణం జ‌రిగింది. బాబాపూర్ లో ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు స‌ర‌స్వ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇంట్లో ఉరివేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఉద్యోగుల కేటాయింపుల్లో భాగంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండ‌లం మ‌ర్ల‌కుంట తండాకు బదిలీ చేశారు. ఈ ప‌రిణామంతో మ‌న‌స్థాపం చెందార‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఈ మేర‌కు ఉపాధ్యాయురాలి ఆత్మ‌హ‌త్య పై పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.

                                                 

About Author