PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాదయాత్రలో లోకేష్ ను కలిసిన సుల్తాన్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: గత రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన టిడిపి మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర శనివారం ప్యాపిలి నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామానికి చెందిన(నంద్యాల పార్లమెంట్ టిడిపి మైనారిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి)షేక్ సుల్తాన్ పాదయాత్రలో నారా లోకేష్ ను కలిసినట్లు ఆయన తెలిపారు.అంతేకాకుండా ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ప్రజలలోకి తీసుకువెళ్లాలని రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని నారా లోకేష్ తెలిపినట్లు ఆయన తెలియజేశారు.

About Author