PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హేబ్బటం గ్రామం లో గడ్డి వాములు దగ్ధమైన రైతులను ఆదుకోవాలి

1 min read

– జిల్లా కలెక్టర్ ని కలిసిన  విరపాక్షి,

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  ఆలూరు నియోజకవర్గం హెబ్బటం గ్రామంలో రైతుల పశుగ్రాసం దగ్దమైన  విషయాన్ని తెలుసుకొని సుమారుగా 20 లక్షల వరకు నష్టం జరిగింటుందని తెలుసుకొని ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్   సృజన ని కలిసి న ఆలూరు వైస్సార్సీపీ ఇంచార్జ్  విరుపాక్షి  రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని అదేవిధంగా నష్టపోయిన బాధితులను తొందరలోనే పరిష్కరించాలనిమీరు కూడా వచ్చి దగ్ధమైన గడ్డివాములను పరిశీలించి తక్షణ ఆర్థిక సాయం అందిస్తారని కోరుచున్నాను.

About Author