NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనసేన కు మధ్దత్తు తెలిపిన కాపుసంక్షేమ సేవా సంఘం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కాపుసంక్షేమ సేవా సంఘం రాష్ట్ర స్తాయి లో జనసేన పార్టీ కూటమికే పూర్తి మధ్దత్తు ప్రకటించింది. ఈమేరకు జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి  రెడ్డి అప్పలనాయుడు ని కలసి వ్యవస్థాపక అద్యక్షులు పులి శ్రీరాములు సారధ్యంలోని బృందం మద్దత్తు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాపుసంక్షేమ సంఘ నాయకులు మోటేపల్లి చంద్రశేఖర్, వాసా రాజు, బడే సతీష్ నాయుడు, విఠాల శేషగిరి  కురెళ్ళ భాస్కర్, మంచెం వెంకటేశ్వర రావు, నవీన్ కుమార్, రమేష్,తదితరులు పాల్గొన్నారు.

About Author