PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

400 మంది మావోయిస్ట్ సానుభూతిపరుల లొంగుబాటు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో 400 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. వారందరూ జిల్లాలోని ధూలిపుట్, పాపరమెట్ల పంచాయతీలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఇంజర్, జాముగూడ, బైతల్ పంచాయతీలకు చెందినవారు. మల్కనగిరి జిల్లాలోని జంతాపాయి గ్రామంలో కోరాపుట్ డీఐజీ రాజేశ్ పండిట్, బీఎస్ఎఫ్ డీఐజీ శైలేంద్రకుమార్ సింగ్, ఎస్పీ నితీశ్ వాద్వానీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమంలో వీరంతా జనజీవన స్రవంతిలో చేరారు.

About Author