PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల పై సర్వే.. : విజయసింహారెడ్డి

1 min read

పల్లె వెలుగు న్యూస్ గడివేముల:మండల పరిధిలోని గ్రామాలలో గురువారం నాడు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై 8 లక్ష్యాలను నిర్దర్శించి సర్వే చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు . సదరు సర్వే లో వాలంటీర్లు సచివాయం సిబ్బంది సర్వే నిర్వహించారు . సదరు సర్వే ఎలా చేస్తున్నారు, అందరు పాల్గొన్నారా లేదా పరిశీలన నిమిత్తం ఎంపీడీవో విజయసింహారెడ్డి. ఈ ఓ ఆర్ డి. ఎస్ ఏ . ఖలిక్  బూజనూరు, చిందుకూర్ గ్రామ సచివాలయం లను సందర్శించారు ఈ సర్వే ఈనెల 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు.

About Author