PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటి నుంచి టీ20 ప్రపంచ కప్

1 min read

పల్లెవెలుగువెబ్ : ఆస్ట్రేలియాలో నేటి నుంచి ఎనిమిదో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. 2007లో జరిగిన తొలి ప్రపంచకప్‌ను మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. తొలి ప్రపంచకప్‌లో ఆడిన రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, షకీబల్ హసన్, షాన్ విలియమ్స్ తదితరులు ఈ టోర్నీలోనూ బరిలోకి దిగుతుండడం అరుదైన సన్నివేశం. 2007 తర్వాత భారత జట్టుకు మళ్లీ ప్రపంచకప్ అందకుండా పోయింది.

         

About Author